Summary of eRumor:
Dog meat sold Biryani House Hyderabad, Ranchi and Patna

eRumor made by – Internet and social media


Confirmation by Ayupp.com – FAKE

More Samples
Meat mixed of dog in biryani house patna.
Biryani house exhibition road bata ke pichhe mixed meat of dog in meat.
Gudness Dog meat in shah house
Hyderabad Shagh House hotel biryani lo dog meat kalavadam ledu.............U wanna know it,Once Read this!
Hyd: స్నేహితులు రోజూ బిర్యానీ తిందామన్నారు. కానీ అతడి దగ్గర అంత డబ్బు లేదు. స్నేహితులతో బిర్యానీ తినిపించడం మాన్పించడానికి పథకం వేశాడు. అందుకు వాట్సప్ను వేదికగా మార్చు కున్నాడు. వేరే గ్రూప్లో ఉన్న కుక్క మాంసంతో కూడిన చిత్రాలను డౌన్లోడు చేసి..షాగౌస్ హోటల్లో బిర్యానీలో కుక్కమాంసం కలుపుతున్నారనే ప్రచారానికి తెరలేపాడు. దుష్ప్రచారానికి పాల్పడిన వలబోజు చంద్రమోహన్ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి కమిషనరేట్లో శుక్రవారం నిర్వ హించిన విలేకరుల సమావేశంలో సైబర్ క్రైం ఏసీపీ జయరాం వివరాలు వెల్లడించారు. మదీన, రికబ్గంజ్ నివాసి వలబోజు చంద్రమోహన్ ఎంబీఏ చదువుతున్నాడు. అతడు, మరో ముగ్గురు స్నేహితులు అప్పుడప్పుడు శాలిబండలోని షాగౌస్ హోటల్కు బిర్యానీ తినడానికి వెళ్లేవారు. డిసెంబర్ మొదటి వారంలో రోజూ వెళ్దామంటూ చంద్రమోహన్ను స్నేహితులు ఒత్తిడి చేశారు. దీనికి అడ్డుకట్ట వేయాలని అతడు నిర్ణ యించాడు. కుక్కమాసంతో ఉన్న చిత్రాలను సేకరించి.. ‘‘హైదరాబాద్లోని హోటళ్లలో బిర్యానీలో కుక్కమాంసం కలుపుతున్నారు.. హోటళ్లలో ఎక్కువగా తినేవారు తస్మాత్ జాగ్రత్త’’ అని తన సొంత పైత్యాన్ని అద్ది అగర్వాల్ స్కూల్ వాట్సప్లో ఈ నెల 8న పోస్ట్ చేశాడు. రెండు గంటల తర్వాత సైబరాబాద్ పోలీసులు షా గౌస్ హోటల్ యజమానిని అరెస్టు చేశారని మరో పోస్ట్ చేశాడు.
రెండు పోస్టింగ్లు వాట్సప్లో చక్కర్లు కొట్టాయి. ఈ విషయం టీవీ మాధ్యమాల్లో కూడా ప్రసారం అయింది. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు ఆ హోటల్పై ఈనెల 13న దాడిచేసి శాంపిల్స్ సేకరించారు. షాగౌస్ హోటల్ యాజమాన్యం బిర్యానీలో కుక్కమాంసం కలుపుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఘటనపై షా గౌస్ హోటల్ యజమాని రబ్బానీ రాయదుర్గం, సైబర్ క్రైం పోలీసులకు ఈనెల 14న ఫిర్యాదు చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మొదట.. సికింద్రాబాద్కు చెందిన సంతోష్కు చిత్రాలను పంపాడని, ఆ తర్వాత 161 మంది సభ్యులు గల అగర్వాల్ స్కూల్ గ్రూప్లో చంద్రమోహన్ పోస్ట్ చేశాడని ఏసీపీ జయరాం తెలిపారు. స్నేహితులను బిర్యానీ మాన్పించడానికే చంద్రమోహన్ ఈ ఘటనకు పాల్పడ్డారని అన్నారు. హోటల్పై తనకు ఎలాంటి శత్రుత్వం లేదని సరదా కోసమే పోస్ట్ చేశానని నిందితుడు తెలిపాడు. కేసును ఛేదించిన పోలీసులకు షాగౌస్ హోటల్ యజమాని రబ్బానీ కృతజ్ఞతలు తెలియజేశాడు. విలేకరుల సమావేశంలో సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, ఎస్ఐలు కె. శ్రీనివాస్, కె. విజయ్వర్ధన్ పాల్గొన్నారు.
Hyd: बिरयानी एक नियमित आधार पर दोस्तों के लिए खेद महसूस किया। लेकिन वह इतना पैसा नहीं था। योजना दोस्तों के साथ बाहर रखी खिला बिरयानी समाप्त होता है। स्थल vatsapnu था। डाउनलोड कुत्ते के मांस cesisagaus biryanilo kukkamansam kaluputunnarane अभियान के एक समूह की छवियों होटल में तोड़ दिया। चंद्र साइबराबाद साइबर अपराध उनके कथित तौर पर शामिल valaboju नकारात्मक के आरोप में गिरफ्तार किया गया है। Esipi शुक्रवार को साइबर अपराध पुलिस गाचीबोवली hincina में एक संवाददाता सम्मेलन कहा जयराम विवरण का आयोजन किया। मदीना, चंद्र की rikabganj valaboju एमबीए की छात्रा का निवासी। वह और तीन दोस्तों बिरयानी कभी कभी salibandaloni sagaus होटल खाने के लिए चला गया। दिसम्बर veldamantu के पहले सप्ताह में एक नियमित आधार पर चंद्र के दोस्तों दबाव है। उन्होंने कहा कि प्रयास करने के लिए जाने का फैसला किया, ने कहा। Kukkamasanto छवियों को इकट्

About The Author

Chetan Sharma is an Indian fact-checker and news writer, writing news for Ayupp since 2014.

You Might Be Interested In

Latest On Ayupp.com